News
వరంగల్ నగరంలో కుండపోత వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది. పలు ప్రాంతాలు నీటమునిగి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీలో లైవ్ రిపోర్టింగ్ జరుగుతున్న సమయంలో ఒక కుక్క బైక్ పై వెళుతున్న యువకుడిపై దాడి చేసింది. రిపోర్టర్ మాటలాడుతుండగానే ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా మరియు రాయలసీమ ...
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసల మడుగు ప్రాంతంలో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ...
మనుషులకే కాదు.. ప్రాణులకూ రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. అలాంటి.. ప్రపంచ దేశాల్లోని 10 వింత ...
వేములవాడ భీమేశ్వర ఆలయంలో 100వ మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు పారాయణం, ప్రత్యేక పూజలు, భక్తుల సందడి, ఆంజనేయ స్వామి దర్శనం భక్తి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం దివ్యాంగుడు పట్ల కలెక్టరేట్ సిబ్బంది దారుణంగా ...
చందానగర్లో భారీ చోరి జరిగింది. ఖజానా జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. దుండగులు గన్తో కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల పాటు ...
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారి, ఆంధ్రప్రదేశ్లో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్లోని చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ ఉదయం 10:30 గంటలకు తెరిచిన కొద్ది నిమిషాలకే ఆరుగురు సాయుధ దొంగల ముఠా, కొంతమంది ముసుగులు ధరించి, ఆ దుకాణంలోకి చొరబడి, కాల్పులతో గందరగోళం సృష్టించింది (వెబ్ ...
కర్నూలు జిల్లా కోడుమూరులో కొండ్రాయుడి కొండపై తేళ్ల జాతర ఘనంగా జరిగింది. భక్తులు తేళ్లను పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
Sri Ramakoti: వాళ్ల భక్తి అమోఘం. శ్రీరాముని నామస్మరణలో తపించిపోయారు. సాక్షాత్తు శ్రీరామదాసుల్లా మారిపోయారు.భక్త భజన మండలి పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే 900 రామకోటి పుస్తకాలను రాసి వరల్డ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results