资讯

డిసెంబర్ కోటాకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ ప్రకటన చేసింది. సెప్టెంబర్ 18 ఉదయం 10 గంటలకు టీటీడీ ...
కూట‌మితోనే రాష్ట్రాభివృద్ధి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్ అన్నారు. 15 నెల‌ల్లోనే సూప‌ర్ 6ని సూప‌ర్ హిట్ ...
నారా రోహిత్ నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీ ...
ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలని ప్రైవేట్ ఆసుపత్రులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
నవరాత్రి ఉపవాసాలను టేస్టీగా మార్చేందుకు ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ స్పెషల్ సగ్గుబియ్యం వడల రెసిపీని పంచుకున్నారు. పైకి ...
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తెలంగామ రాజ్యాధికార పార్టీగా ప్రకటించారు.
సామాన్యులపై భారం తగ్గించడం జీఎస్టీ కౌన్సిల్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్టీ 2.0తో మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు.
కమల్ హాసన్ తో రజనీకాంత్ మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని సూపర్ స్టారే స్వయంగా కన్ఫమ్ చేశాడు. బుధవారం (సెప్టెంబర్ 17) ...
గ్రూప్ 1 పరీక్ష వివాదస్పదమైన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మూల్యాంకనం అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న ...
రాత్రిపూట రక్తపోటు పెరుగుదల గుండెకు ప్రమాదకరం. హైపర్‌టెన్షన్ ఉన్నవారికి ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. రాత్రివేళ రక్తపోటును ...
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. తునికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిత్యం ఇక్కడికి ...
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరుమన వద్ద ఉన్న హైవేపై టిప్పర్ - కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ...