విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వేట నిషేధ సమయంలో నిర్మానుష్యంగా ఉంటుంది. ప్రభుత్వం రూ.20,000 ఇస్తామని ప్రకటించినా, నష్టపరిహారం ...
5. పెట్టుబడులు అంటే డబ్బును ఖాతాలో నిల్వ చేయడం మాత్రమే కాదు, వివిధ ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. 6. సరైన పెట్టుబడి ...
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం, గోదావరిఖనిలోని రామాలయాలకు 1000 మంది మహిళలు గోటితో రెండు కోట్ల తలంబ్రాలు సిద్ధం చేశారు. గత 5 ...
మార్చి నెలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. వేడి పెరగడంతో వ్యాధులు పెరుగుతున్నాయి. తేలికైన, జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ద్రవ ...
ప్రస్తుతం సన్ రైజర్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా గెలుస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు అస్సలు కనిపించవు. అదే ...
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న నటుడు నవదీప్‌ ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అది కేవలం సినిమాల ప్రయాణం కాదు, ...
'కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ (Shure) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ...
హీరో నాని నిర్మాణంలో వచ్చిన "కోర్టు" సినిమా తెలుగు సినిమా ప్రియులకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించింది. జగదీష్ అనే కొత్త ...
Rare fruits : భారతదేశంలో చాలా మందికి తెలియని కొన్ని పండ్లు ఉన్నాయని మీకు తెలుసా? చాలామంది వాటిని చూసి ఉండవచ్చు, చాలామందికి దాని గురించి తెలియకపోవచ్చు.
వాతావరణ మార్పుల వల్ల విజయనగరం జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 90% మామిడి తోట్లు పూత దశలోనే నాశనం అవుతున్నాయి. రైతులు ఇన్సూరెన్స్, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా మల్లన్న రథోత్సవం కన్నులపండువగా జరిగింది. లక్షలాది కన్నడ భక్తులు హాజరై, శివనామస్మరణతో రథోత్సవాన్ని ఘనంగా జరిపారు.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ప్రతి మంగళవారం ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు అభిషేకాలు చేస్తారు.